ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాకు గుడ్ న్యూస్ చెప్పారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.... త్వరలో రోజాను...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు... ఈ నెల చివరిలోగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు... ఎన్నికలకు ఆరు మాసాల ముందు కృష్ణా జిల్లాకు చెందిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ...
ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా మంది అర్హుల జాబితా నుంచి తొలగించబడ్డారు ..దీంతో పించన్లు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు, అయితే అన్నీ అర్హతలు ఉన్నా...
ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన రాధా, కొద్ది రోజులు టీడీపీలో కూడా సైలెంట్ గా ఉన్నారు, తర్వాత మళ్లీ యాక్టీవ్ అయ్యారు, రాజధాని ప్రాంత రైతుల...
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఫిదా అయ్యానని టీడీపీ నేత లోకేశ్ అన్నారు.. పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవలే మిథున్ రెడ్డి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ కంపెనీ చంద్రబాబు నాయుడు బినామీ...
చంద్రబాబు పుణ్యమా అని ఏపీకి ఎక్కడా పైసా అప్పు ముట్టడం లేదు.. వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, ఈ సమయంలో ఏపీ సర్కార్ రుణాల కోసం అన్వేషిస్తోంది. తాజాగా...
కొన్ని కేసులు విచారణలో మాత్రం త్వరిత గతిన నిజా నిజాలు బయటపడాలి అంటే కచ్చితంగా సీఐడి విచారణ జరగాలి అని చాలా మంది కోరతారు, తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం విగ్రహాల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...