తెలుగుదేశం పార్టీలో ఉన్నంత సేపు సీఎం రమేష్ జగన్ పై నిత్యం విమర్శలు చేసేవారు... అయితే బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఆ విమర్శల జోరు కాస్త తగ్గింది.స్టీల్ ప్లాంట్ సహా పలు అభివృద్ధి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్ విసిరారు... జగన్ మాట తిప్పని మడమతిప్పని నేత అయితే దమ్ముంటే...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో...
అసెంబ్లీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రకటించిన మూడు రాజధానుల మాటపై అందరూ ఎస్ చెప్పారు, ఇక్కడ వరకూ బాగానే ఉంది... అయితే తర్వాత ఈనెల 27న కేబినెట్ లో చర్చించనున్నారు అని...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత సెగ్మెంట్ కు వెళ్లారు.. అక్కడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
కడప జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటించారు ఏపీ సీఎం...
చిరంజీవికి రాజకీయాలు అంటే చాలా ఇంట్రస్ట్ అనేది తెలిసిందే.. ఆయన కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేసిన తర్వాత కేంద్రమంత్రిగా చేశారు, రాజ్యసభ పదవిలో ఉన్నారు, అయితే ఆయన పదవీ కాలం పూర్తి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారు... మారు మూల ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో...
మెగా కుటుంబం నుంచి భిన్నాభి ప్రాయలు వ్యక్తం అవుతున్నాయి... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ లో మూడు రాజధానులు రావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే... అయితే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...