10 మందితో కూడిన వైసీపీ 6వ జాబితా(YCP Sixth List) విడుదల అయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలకు వైసిపి ఇన్చార్జ్ లను ప్రకటించారు. ఈ జాబితాను మంత్రి మేరుగ...
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐదేళ్లుగా నిరుద్యోగులు చూస్తున్న ఎదురుచూపులకు మోక్షం లభించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ(AP Cabinet) సమావేశం మెగా డీఎస్సీ(Mega DSC)కి ఆమోదం తెలిపింది....
సీఎం జగన్(CM Jagan) ఎన్నికల శంఖారావం పూరించారు. విశాఖ జిల్లా భీమిలి(Bheemili)లో ఏర్పాటు చేసిన ‘సిద్ధం’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ...
వైఎస్సార్ కుటుంబాన్ని సీఎం జగన్ చీల్చారంటూ ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కుటుంబం...
అంగన్వాడీలను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నలభై రోజుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న...
మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు(Nandikotkur) ఎమ్మెల్యే ఆర్థర్(MLA Arthur) పార్టీ కి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగా సన్నిహితులు, కార్యకర్తలతో...
ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల(YS Sharmila) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. తాను పార్టీలోకి రావాలని కోరుకున్న...
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో మీడియాతో...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...