అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే గెలిపించుకుంటారా అంటే అవుననే అంటున్నారు బీజేపీ నాయకులు. తాజాగా బీజేపీ...
మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు... ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పినందుకు వైసీపీకి ఓట్లు వేశామని తాము...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు... 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న తనకు జగన్ మోహన్ రెడ్డి పాఠాలు...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు ఐదు నెలలు గడింది... ఈ ఐదు నెలల్లో జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంశలు...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నించింది.... దేశంతో ఎక్కడా లేని విధంగా వైసీపీ సర్కార్ పాలన సాగిస్తోందని తప్పు బట్టింది... ఏపీలో శాశ్విత రాజధానిలేని రాష్ట్రంగా నిలబెట్టి...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ శ్రీరెడ్డి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎప్పటిలా పవన్ అలాగే ఆయన అభిమానులపై కాకుండా జగన్ పై అలాగే...
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్పూర్తిగా మెచ్చుకున్నారు... గతంలో వైఎస్ పత్రికా స్వేచ్చను హరించేలా జీవోను తెచ్చారని గుర్తు చేశారు... వైఎస్ విజ్ఞతతో కూడిన నేత అని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...