ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో భారీ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీకి కంచుకోట అయినటువంటి అనంతపురం జిల్లానుంచి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.... గండికోట ముంపువాసులకు పరిహారం కోసం 553 కోట్లను విడుదల చేశారు..
అదే విధంగా...
జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ విషయంలో త్వరలో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది... ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కున్న పవన్ కొద్దికాలంగా ఎటువంటి విమర్శలు చేయలేదు..
జగన్...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ బాధ్యతలను చేపట్టిన తర్వాత రెండు విషయాలు సంచలనం రేపుతున్నాయి. అందులో ఒకటి పల్నాడు నినాదం, రెండోది అమరావతి. అయితే ప్రస్తుతం...
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢీ కొట్టడం అంత సులువేమికాదు... గతంలో ఆయన్ను ఢీ కొట్టేందుకు అస్తవ్యస్తలు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి నేతను ప్రస్తుతం...
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మళ్లీ ఎన్నికలు జరుగనున్నాయి... ఈ మధ్యనే ఏపీ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు అఖండవిజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ...
2019 ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఆపార్టీలో పరిణామాలు...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన సవాల్ విసిరారు. ఆయనపై నమోదు అయిన కేసులో భాగంగా ప్రస్తుతం పరారిలో ఉన్నారని వార్తా కథనాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...