ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొలువు దీరిన మూడు నెలల్లోనే అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటున్నారు. అభివ్రుద్దే లక్ష్యంగా చేసుకుని గతంలో...
ఏపీలో లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల పై పెట్టిన కేసులు అన్నింటినీ ఎత్తివేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన కార్యకర్తల ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే నన్నారు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటినుంచి రాష్ట్రాన్ని అభివ్రుద్ది దిశగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఆయన చేస్తున్న కార్యక్రమాలకు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లిష్ట పరిస్థితిలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు కొన్ని జిల్లాల్లో టీడీపీ ఖాళీ అవుతోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో ముందు వరుసలో ఉన్నది కడప జిల్లా... ఈ జిల్లాలో...
సన్నబియ్యం అంటే సన్నగా ఉన్న వ్యక్తిని పౌరసరఫరాల శాఖకి మంత్రిని చెయ్యడం మాత్రమే అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ అన్నారు. నాణ్యమైన బియ్యం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలనపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... జగన్...
టిడిపి పార్టీ కార్యకర్తలపై వైసిపి కార్యకర్తలు రాక్షసంగా దాడులు చేస్తున్నారంటూ టిడిపి పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. తాజాగా నారా లోకేష్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. పుట్టపర్తి నియోజకవర్గం నల్ల సముద్రం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...