వైసిపి వంద రోజుల పాలన ఏపీకి శాపంగా మారిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. వంద రోజుల పాలన లో ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టడం లేదని విమర్శించారు. పోలవరం...
అమరావతి రాజధానిని తరలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేపార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
తాను ఎప్పుడు రాజధానిని తీసివేయాలని మాట్లాడలేదని అన్నారు. ఇప్పటికే అమరావతిలో 7వేల కోట్లు పెట్టుబడులు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలన పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు... ఏకంగా జగన్ ఆయనకు డబుల్ ప్రమోషన్ ఇచ్చారు.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ...
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.... నేటితో వారి పరిపాలన 100 రోజులు పూర్తి చేసుకుంది...
అయితే దీనిపై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...
2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన చంద్రబాబు నాయుడుకు ఆపార్టీ నాయకులు షాక్ లమీద షాక్ లు ఇస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కష్టతరంతో కూడుకున్న పని అని భావించి కొంతమంది తమ...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ పాత్ర ఎంతో ఉంది. వైఎస్ ఉండగా బయటకు రాని వాళ్ళు జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యడానికి...
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని స్వరాష్ట్రానికి విచ్ఛేసిన విషయం విదితమే. ఈ సందర్బంగా అందుబాటులో ఉన్న మంత్రులతో జగన్ అత్యవసరంగా సమావేశం కానున్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...