ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడపై తీవ్ర విమర్శలు చేశారు ....
కడప జిల్లా ఈ జిల్లాని రాజకీయానికి కంచుకోటలాగా భావిస్తారు ఈ జిల్లా లో రాజకీయం గా మార్పులు జరుగుతున్నాయి .కడప జిల్లాలో చాల మంది ఉద్దండులైన నేతలు ఉన్నారు . వారిలో ఒకడు...
పాదయాత్ర లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాయకరావు పేట నియోజకవర్గలోని కోటవురట్లలో చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత సవాలు విసిరారు.
ఆమె...
చంద్రబాబు తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలకు ఏమి చెయ్యలేదు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని, ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నానని...
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాల అవినీతిపై...
వై యస్ జగన్ తాజాగా ప్రశాంత్ కిశోర్ తో ఒక సర్వే చేయించారు. ఏ నాయకుడికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది.. ఇలా...
ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి టీడీపీ ప్రభుత్వ పై తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఎల్లో మీడియా గురించి ఆయన ప్రస్తావించారు. "...
అవినీతిని లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అవినీతి కేసులు ప్రధానికి కనబడలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని కేంద్రమంత్రి...
వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...