హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ వైఎస్సార్ టిపి పోటీ చేసే విషయమై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. శనివారం ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఒక ప్రకటన చేశారు. రాబోయే...
పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత రాజన్న బిడ్డ, జగనన్న వదిలిన బాణం కరీంనగర్ గడ్డ మీద శుక్రవారం కాలు మోపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ములుగు మండలం ఒంటిమామిడి మార్కెట్ యార్డ్ ముందు...
తెలంగాణలో పార్టీ పెట్టి పాగా వేసేందుకు వైఎస్సార్ కూతురు షర్మిల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కేసిఆర్ వదిలిన బాణమే షర్మిల అంటూ ఒకవైపు విమర్శలు వినిపిస్తుండగా ఆమె మాత్రం నేరుగా కేసిఆర్ కే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...