ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సాధించింది ఏమీ లేకపోయినా దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నాడని...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 136 స్థానాల్లో గెలుపుతో అధికార పీఠాన్ని దక్కించుకుంది. గెలుపు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలకే దక్కుతుందని అందరూ ప్రశంసిస్తున్నారు....
ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్(BRS) సర్కార్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.....
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు....
వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila)పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై పరువు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నరేందర్ యాదవ్ అనే వ్యక్తి...
సోమేష్ కుమార్ను సీఎంకు ముఖ్య సలహాదారుగా నియమించడం వైఎస్ షర్మిల(YS Sharmila) సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒంటెద్దు పోకడతో...
సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘వడ్లు మొలకెత్తి.. గుండె భారమై ఓ కౌలు రైతన్న ప్రాణం పోయింది. చనిపోతానని ముందే చెప్పినా.. ఆదుకోని...
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం ఓ పోస్టు పెట్టారు. దేశంలో ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకురావాలంటున్న మంత్రి...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...