ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వంలో తొలిసారి 25 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11.49 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సెక్రటేరియట్ ప్రాంగణంలోనే కొత్త మంత్రులతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...