స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు తాజాగా ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరిపోయారు......
పేరాసిట్మాల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ జల్లితే కరోనా చచ్చిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా అన్నారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదు...
ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వారసులు ఎంట్రీ ఇస్తారు.. ఆ సమయంలో తమ కుటుంబం గురించి చెప్పి ఆ పార్టీ గురించి చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు .. ఇక తండ్రికి పేరు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కీలక నేతలను రంగంలోకి దింపారు... స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని ఆ ఇద్దరికి కీలక బాధ్యతలను...
రాష్ట్ర ప్రజలు చచ్చినా తాను రాజకీయ లబ్ది పొందాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ నేత నటుడు నాగబాబు థ్యాక్స్ చెప్పారు... కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా రాటిని భరించాలని తెలిపారు...ప్రజారోగ్యం ముఖ్యం. దాని మీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.... ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు...
రూ.12,500ల రైతుభరోసా,...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది... ఆ పార్టీకి చెందిన కీలక నేతలు టీడీపీలోకి జంప్ చేశారు.. అనంతపురం జిల్లా నగర పాలక ఎన్నికల సందర్భంగా వైసీపీకి...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...