ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు... ఈ నెల చివరిలోగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని...
కొన్ని కేసులు విచారణలో మాత్రం త్వరిత గతిన నిజా నిజాలు బయటపడాలి అంటే కచ్చితంగా సీఐడి విచారణ జరగాలి అని చాలా మంది కోరతారు, తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం విగ్రహాల...
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి... రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం అయిన అధికార వైసీపీ నాయకులకు అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి.......
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తుళ్లూరు ప్రజలు ముక్కలు ముక్కలుగా నరికేస్తారా అంటే అవుననే అంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ... తాజాగా ఆయన...
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి టీడీపీ నేత బుద్దా వెంకన్న రెచ్చిపోయారు.. మీ ప్రతాపం ట్విట్టర్ లో కాదని జగనన్న మద్యం దుకాణం ముందు నిలబడి చూపించండిని ప్రశ్నించారు... మద్యపాన నిషేధం పేరుతో...
ఇప్పుడు ఎవరిని కదిలించినా కరోనా వైరస్ గురించే చెప్పుకుంటున్నారు.. చైనా దేశం ఈ వైరస్ తో అతలాకుతలం అవుతోంది, ఓ పక్క 450 మంది ఎఫెక్ట్ అయి మరణించారు.. 20 వేల మందికి...
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా భోధన ప్రవేశపెట్టాలి అని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి చాలా మంది ప్రశంసలు ఇస్తున్నారు, వచ్చే రోజుల్లో అంతా టెక్నాలజీ అలాగే ఇంగ్లీష్ తోనే...
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ వైసీపీలో వర్గవిభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి... ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ గెలిచారు... వైసీపీ ఆవిర్భవం నాటినుంచి పార్టీని నమ్ముకుని పని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...