విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే తెరపైకి తీసుకువస్తున్నారు... హోదాతోనే ఏపీ అభివృద్ది సాద్యం అని అన్నారు... వీలైనంత త్వరగా ఏపీకి...
ఏపీలో రాజధాని మార్పు అంశం పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది.. ఓ వైపు రైతులు కూడా దీనిపై సీఎం జగన్ ని నిన్న కలవడం కూడా జరిగింది. అయితే రాజధాని నిర్మాణం పై...
ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన చేసిన సమయంలో సినిమా గ్రాఫిక్స్ చూపించి రాజధాని నిర్మాణం ఇలా పూర్తి చేస్తాము అని చెప్పారు, అయితే అప్పుడు వైసీపీ దీనిపై గట్టి కౌంటర్లు ఇచ్చింది.....
మూడు రాజధానుల వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది షకీల.... మూడురాజధానులు వద్దు అమరావతినే ముద్దు అంటూ ఆ ప్రాంత వాసులు 50 రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు......
విశాఖలో వైసీపీ భూ కుంభకోణానికి తెరలు తీస్తోంది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు... కావాలనే రాజధాని అక్కడ సెలక్ట్ చేసి భూదందా చేస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు.. అందుకే వైసిపి ...
తాజాగా ఏపీలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం చర్చకు వచ్చింది.. దీనిపై విచారణ సాగుతోంది, దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారని బాలకృష్ణ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...