ఏపీ రాజధాని అమరావతి పై నిర్ణయం మార్చడం విశాఖ అని మొత్తం మూడు రాజధానులు అని సీఎం జగన్ చేసిన ప్రకటనపై, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ కామెంట్ చేశారు...
అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు...
అయితే...
జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటనకి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని టీడీపీ నేత ఎమ్మెల్సీ నారాలోకేశ్ ఆరోపించారు... మహిళలు నోరు విప్పితే వైసీపీ ప్రభుత్వం చేసిన...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు......
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు... తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తాను శ్రీ వెకంటేశ్వర స్వామి మీద ఒట్టు అలాగే దేవుడుగా...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందా అంటే అవుననే అంటున్నారు ఆయన.... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది... ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుని ఘర్షణకు...
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు... మరికొద్ది రోజుల్లో పవన్ అమరావతిలో కవాతు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే... అయితే ఈ కవాతు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...