ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి దక్కింది... ఆయన్న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించింది... ఈ మేరకు ప్రభుత్వం ఒక...
మల్లాది విష్ణు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ..అయితే తాజాగా ఆయనకు కీలక పదవి ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ..ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మల్లాదిని నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
మొత్తానికి రాజధాని అంశం ఇటు వైసీపికి తెలుగుదేశం జనసేన పార్టీలకి మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలకి కూడా
వివాదాలు పెడుతోంది. ఇప్పటికే వైసీపీలో పాసానికి పృథ్వీరాజ్ కి మధ్య వివాదం నడుస్తోంది రైతులని...
ఏపీలోవైయస్ జగన్ సర్కారు గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునే...
ఇటీవలే నటుడు పోసాని కృష్ణమురళి తన సహానటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి... రాజధానిలో ధర్నాలు చేసే వారందరు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులని పృథ్వీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ హహన్ రెడ్డి పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జగన్ కోర్టుకు హాజరయితే టీడీపీ నాయకులను గృహ నిర్బంధం...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు...పవన్ కళ్యాణ్ అమరాతి మీద ప్రేమ ఉంటే 2019...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమిళనాడు అధికార ముఖ్యమంత్రి పళని స్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అందరు ఒక్క సారిగి జగన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...