ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి భేటీ కానున్నారు... రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఇప్పటికే జగన్ మోహన్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలో బిగ్ షాక్ తగలనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.... జగన్ బంధువు తెలుగుచిత్రపరిశ్రమకు చెందిన హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ త్వరలో బీజేపీ...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మరోసారి నోరు జారింది... 13 జిల్లాలను అభివృద్ది చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.....
తాజాగా...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు... అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పెద్దఎత్తును ప్రజలు, రైతులు కలిసి ధర్నాలు నిరసనలుచేస్తుంటే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు...
వారందరూ...
మూడు రాజధానుల విషయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతికి లేఖ రాశారు... అమరావతిని రాజధానిగా నిర్ణయించడం రాజ్యాంగానికి విరుద్దంగా ప్రకటించాలని కోరారు...
రాజ్యంగం...
ఏపీలో ఈ ఏడాది తొలిలోనే అందరికి అమ్మఒడి అందించే దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పిల్లలను చదివించే తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని ఈ...
ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేశ్ లు రాష్ట్ర...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను స్వాగతించారు.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...