మూడు రాజధానులు విషయంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే విశాఖ అర్భన్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ రెహ్మన్ ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. విశాఖకు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు... అక్కడ పలు ప్రారంబోత్సవాలు చేయనున్నారు... విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావచ్చన్న తర్వాత మొదటి సారి...
72 కోట్లతో 412 కొత్త 108 అంబులెన్స్ ను అలాగే 656కొత్త 104 కొత్త వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్నినాని స్పష్ట చేశారు... తాజాగా కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన...
72 కోట్లతో 412 కొత్త 108 అంబులెన్స్ ను అలాగే 656కొత్త 104 కొత్త వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్నినాని స్పష్ట చేశారు... తాజాగా కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన...
కేబినెట్ సమావేశం ముగిసింది... ఈ సమావేశంలో రాజధాని అంశంలో జీఎన్ రావు కమిటి నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించారు... అలాగే స్థానికి సంస్ధల ఎన్నికలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది... ఈ సంధర్భంగా...
ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిదని అన్నారు రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బారామి రెడ్డి.... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు...
విశాఖ పారిశ్రామిక వేత్తలకు...
ఏపీ సచివాలయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.... ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయాన్ని విశాఖకు అలాగే కర్నూల్ జిల్లాకు హైకోర్టు అలాగే లెజిస్లెటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండవచ్చని ప్రకటించారు....
అయితే ముఖ్యంగా సచివాలయాన్ని...
ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఉత్కంఠనెలకొన్న సంగతి తెలిసిందే.... ఈ ప్రతిపాదనపై టీడీపీ మూడు ముక్కలుగా విడిపోయింది... ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుపలుకగా మధ్యకోస్తా టీడీపీ నేతలు మాత్రం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...