ఏపీ రాజధాని తరలిపోతుంది అని తెలియడంతో రైతులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వారితో పాటు తెలుగుదేశం నేతలు జనసేన నేతలు కూడా రాజధాని మార్పు కుదరదు అని తెలియచేస్తున్నారు.. రైతులు...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత సెగ్మెంట్ కు వెళ్లారు.. అక్కడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
కడప జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటించారు ఏపీ సీఎం...
రాజధాని విషయంలో అనేక విమర్శలు ఆరోపణలు వైసీపీపై, ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం చేస్తోంది, మూడురాజధానుల విషయంలో జగన్ ఒంటెద్దు పోకడలు అని విమర్శలు చేస్తున్నారు, అయితే తెలుగుదేశం నుంచి చంద్రబాబుకి...
రాజధాని మార్చడానికి వీలు లేదు అంటూ ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని టీడీపీ నేత లోకేశ్ తెలిపారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఆధారాలు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సోషల్ మీడియా వేదిగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేనినాని సెటైర్స్ వేశారు... ఇటీవలే జగన్ ఎన్నార్సీకి...
క్రిస్మస్ పండుగ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన కూడా విడుదల...
రాజధానిని అమరావతిలో ఉంచాలని డిమాండ్ రాజధాని రైతులు కొద్దికాలంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ నిరసనలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి... రాజధాని ప్రాంతం అయిన తాడికోండ నియోజకవర్గం ప్రజలు నిరసనలు...
ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన వేళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు... అంతేకాదు ముఖ్యమంత్రి జగన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...