గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజాగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు... సొంతపార్టీ అనుచరులపై అనుసరిస్తున్న విధానాలపై ఆపార్టీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు... పార్టీ అధికారంలోకి వచ్చి 150 రోజులు పూర్తి...
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా కన్నాలక్ష్మీ నారాయణ ఉన్నారు... ప్రస్తుతం ఆయన పోస్ట్ పై టీడీపీ నాయకులు కన్ను పడిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి...
2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఒక్కొక్కరు సైకిల్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు... ఒకప్పుడు టీడీపీ రాజకీయాల్లో ఆరితేరిని నాయకులు సైతం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు... పార్టీ తరపున తమ...
151 సీట్లు గెలుచుకుని పరిపాలనలో దూసుకుపోతున్న జగన్ పలు సంక్షేమ పథకాలు నెలకి ఒకటి చొప్పున స్టార్ట్ చేస్తున్నారు.. తాజాగా వచ్చే ఏడాది జనవరి 26 న అమ్మఒడి స్టార్ట్...
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ యూత్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు... నేడు బాబు దీక్ష సమయంలోనే దేవినేని అవినాష్ సీఎం వైయస్ జగన్...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంస్కరణల దిశగా తన ప్రభుత్వాన్ని పాలనని తీసుకువెళుతున్నారు, అయితే జగన్ తన పాలనలో ఏవి అమలు చేయాలి అనేది కూడా పక్కాగా అనుకుని సాగుతున్నారు. కాని జగన్...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ అంశం చిచ్చు రేపింది అంటే దాని గురించి నాలుగు రోజులు వార్త వచ్చి. తర్వాత అది చల్లారుతుంది. అది జగన్మోహన్ రెడ్డి అలా కూల్ చేస్తారో, లేదా...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు స్ధానాలు గెలుచుకుంది.. 12 స్ధానాలకు గాను టీడీపీ నాలుగు, వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. అయితే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గతంలో వైసీపీలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...