ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏ భూమి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడటం లేదా అంటే అవుననే అంటున్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు...
తాజాగా...
ఇటీవలే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాఠశాలల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే... ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమాపై అలాగే చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ పై మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు... ఇటీవలే టీడీపీ నాయకులు మీడియా...
ఏపీ మంత్రి అనిల్ కూమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... రెడ్ల డామినేషన్ ఉన్న పార్టీలో బీసీ వర్గానికి చెందిన అనిల్ కూమార్ ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కోలేదా అని మీడియా ప్రశ్నించింది... దీనికి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్న సంగతి తెలిసిందే... ఆయన పాదయాత్ర చేసే సమయంలో చాలామంది ఎమ్మెల్యే జగన్ కు...
తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షహొదా కూడా దక్కకుండా చేయాలని చూస్తున్నారనే వార్తలు ఏపీలో వినిపిస్తున్నాయి.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి వంశీ రాజీనామాతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 22 కి పడిపొయింది, అయితే...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు... గతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అడ్డుకోవడానికి అనేక మందితో కేసులు వేయించి భూసేకరణను...
14న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...