ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లిష్ట పరిస్థితిలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు కొన్ని జిల్లాల్లో టీడీపీ ఖాళీ అవుతోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో ముందు వరుసలో ఉన్నది కడప జిల్లా... ఈ జిల్లాలో...
2019 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రీ పగలు అన్న తేడా లేకుండా ప్రచారం చేశారు. ఈక్రమంలో మరోసారి అధికారంలోకి వచ్చి రికార్డ్ బద్దలు...
సన్నబియ్యం అంటే సన్నగా ఉన్న వ్యక్తిని పౌరసరఫరాల శాఖకి మంత్రిని చెయ్యడం మాత్రమే అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ అన్నారు. నాణ్యమైన బియ్యం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 అయిందో లేదో అప్పుడే ఆ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.. దీంతో కార్యకర్తల మధ్య విభేదాలకు కారణం అవుతున్నాయి.. గతంలో ఎన్నడు లేని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలనపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... జగన్...
టిడిపి పార్టీ కార్యకర్తలపై వైసిపి కార్యకర్తలు రాక్షసంగా దాడులు చేస్తున్నారంటూ టిడిపి పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. తాజాగా నారా లోకేష్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. పుట్టపర్తి నియోజకవర్గం నల్ల సముద్రం...
అమరావతి రాజధానిని తరలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేపార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
తాను ఎప్పుడు రాజధానిని తీసివేయాలని మాట్లాడలేదని అన్నారు. ఇప్పటికే అమరావతిలో 7వేల కోట్లు పెట్టుబడులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...