ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలన పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి...
5 వేల వేతనంతో పనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎకసెక్కాలాడుతున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు... ఏకంగా జగన్ ఆయనకు డబుల్ ప్రమోషన్ ఇచ్చారు.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ...
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.... నేటితో వారి పరిపాలన 100 రోజులు పూర్తి చేసుకుంది...
అయితే దీనిపై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...
2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన చంద్రబాబు నాయుడుకు ఆపార్టీ నాయకులు షాక్ లమీద షాక్ లు ఇస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కష్టతరంతో కూడుకున్న పని అని భావించి కొంతమంది తమ...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ పాత్ర ఎంతో ఉంది. వైఎస్ ఉండగా బయటకు రాని వాళ్ళు జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యడానికి...
వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరుచుకు పడ్డారు. ట్విట్టర్లో తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్విట్ చేశారు. ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే అని విమర్శించాడు. తిరుపతికి...
అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జతీయ ప్రధాన కార్యధర్శి విజయసాయి రెడ్డి అన్నారు..
వారు ఎవరో కాదు చంద్రబాబు, సుజనా, కేశినేని,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...