టీడీపీ నేత నారా లోకేష్, వైసీపీ నేత విజయసాయి రెడ్డి నడుమ ట్విట్టర్ వార్ నడుస్తుంది. 'సీక్రెట్ గా చిత్రీకరించిన వైసీపీ భాగోతం' పేరుతో.. విజయ సాయి వైసీపీ కార్యకర్తలతో మాట్లాడిన వీడియోను...
పదవి అంటే ఏంటి. దాని పరమార్ధం ఏంటి. నలుగురి ద్రుష్టిలో పడేందుకు. వారి ముందు దర్పం చూపించేందుకే పదవి. లేకపొతే ఎంత పెద్ద కుర్చీ ఎక్కినా ఒక్కటే. హోదా కావాలి. హవా చలాయించాలి....
వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెండు నెలలు పూర్తయ్యి 100 రోజుల దిశగా వెళ్తుంది.ఇప్పటివరకు జగన్ ఎన్నో మాటలు అయితే చెప్పారు కానీ పూర్తి స్థాయిలో వాటిని ప్రజల్లోకి చేరవేసే విషయంలో గట్టిగా...
ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో డిప్లొమాటిక్ సదస్సును ప్రారంభించిన ఆయన.. రాష్ట్రంలో ఈ సదస్సు జరగడం సంతోషంగా ఉందని.. దీని నిర్వహణకు సహకరించిన...
హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆమెతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు...
మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ నేత మురళీధర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.....
కాపుల రిజర్వేషన్ల విషయంలో ఏపీలో ప్రస్తుతం రగడ నడుస్తోంది. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ప్రత్యేకంగా 5 శాతం ఇవ్వలేమని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది....
టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఓవైపు తండ్రి శవం పక్కన ఉండగానే, ఆయన కొడుకు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి శవరాజకీయం చేసిన మీరు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...