ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇసుక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ బస్తా కంటే అదే బస్తాలో వేసి ఇసుకని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా లారీ ఇసుక...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. గురువారం కాకినాడలో సంఘటన పర్వ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
లో పాల్గొన్న ఆయన...
కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం జగన్ సారధ్యంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని విషయాల్లో పదే పదే స్పష్టత ఇవ్వకపోవటంతో చివరికీ ఆ హామీని నెరవేర్చిన నిరసన సెగలు తప్పడం...
ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి....
ఏపీ అసెంబ్లీలో ఈరోజు కీలక పరిణామాలు సంభవించాయి. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడంతో సభ వేడెక్కింది. ఆ తర్వాత కూడా సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం...
రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు... ఆ తరువాత సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. తాజాగా ఏపీలోని సీనియర్ రాజకీయ నేత పరిస్థితి ఇలాగే ఉందని ఊహాగానాలు...
తొలి బడ్జెట్ లోనే వైసీపీ నేతలు బొక్కబోర్లా పడ్డారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 500 కోట్లు కేటాయించడమే వైసీపీ...
సున్నా వడ్డీ పథకంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సభలో టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గొడవ మొదలైంది. అధికార,...
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) ఏపీ రాయచోటికి చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరబాద్ రాయదుర్గం హైహోం భుజా అపార్ట్మెంట్స్లోని ఆయన...
కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్కు ఊహించని షాక్ తగలనుందా? అంటే అవున్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు(Hyderabad Metro) సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్(Revanth Reddy)...