Tag:Yuvagalam

Yuvagalam Navasakam | నేడే యువగళం ముగింపు సభ.. ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్

Yuvagalam Navasakam |టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించనున్న'యువగళం-నవశకం' ముగింపు బహిరంగ సభ నేడు జరగనుంది. విజయనగరం( Vizianagaram) జిల్లా...

Nara Lokesh | మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలుస్తా: లోకేశ్‌

టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర ఘనంగా ముగిసింది. భోగాపురం మండలం పోలేపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఆయన...

Yuvagalam | విజయవంతంగా ముగిసిన లోకేశ్‌ యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత చేపట్టిన లోకేశ్‌ యువగళం(Yuvagalam) పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన లోకేశ్‌ తన పాదయాత్రను ముగించారు. ఇవాళ ఉదయం గాజువాక నియోజకవర్గం...

Yuvagalam | యువగళం ముగింపు సభకు పవన్ కల్యాణ్, చంద్రబాబు

Yuvagalam | టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర నేటితో ముగియనుంది. బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు...

Yuvagalam | 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో సాగుతున్న పాదయాత్ర తేటిగుండ వద్దకు వచ్చేసరికి 3,000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. దీంతో...

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తా.. లోకేశ్‌ వార్నింగ్

సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర సోమవారం ఉదయం పున:ప్రారంభమైంది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో పాదయాత్రను లోకేశ్ తిరిగి...

లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభానికి ముహుర్తం ఖరారు..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) త్వరలోనే పున: ప్రారంభం కానుంది. నవంబర్ 24 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆగిన చోట...

200 రోజులు పూర్తిచేసుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్రం దిగ్విజయంగా సాగుతోంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర నేటితో 200 రోజులు పూర్తిచేసుకుంది. రోజుకు...

Latest news

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్‌లో మీడియాతో...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జగన్ చేసిన కుట్ర ఇదే.. టీడీపీ ట్వీట్ వైరల్ ..

ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...