సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అందులో అతి పొడవైనవి, బరువైనవి, వింత చేపలు లభిస్తుంటాయి. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ గా మారుతాయి....
హైదరాబాద్ పాతబస్తీలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం జనం ఒకరిపైఒకరు విరుచుకుపడ్డ ఘటన చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..పెళ్లి బరాత్ సందర్భంగా నిన్న రాత్రి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...