అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్ కు ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అనుకున్న విధంగా రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పగా రాహుల్ వైస్ కెప్టెన్ గా...
కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు...
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవి చూసిన భారత్..అఫ్గానిస్థాన్ను 66 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సెమీస్కు చేరడం తమ చేతిలో...
ఐపీఎల్-14 రెండో క్వాలిఫయర్ మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న దిల్లీ క్యాపిటల్స్ను ఢీ కొట్టనుంది కోల్కతా నైట్ రైడర్స్. రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ...
ఐపీఎల్ 2021లో గ్రూప్ స్టేజ్ ముగిసిపోయింది. ఇక ప్లేఆఫ్స్ పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్ -1 మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం జరిగే మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ...
హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని చేయడానికి గొప్ప ప్లేస్ గా సర్టిఫికేట్ పొందిన L&T మెట్రో రైలు (హైదరాబాద్)...
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...