హైదరాబాద్ లోని ఎంజీబీఎస్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్త దానం చేశారు సజ్జనార్. అనంతరం...
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Jaishankar) లండన్ పర్యటనలో భారీగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన కారులో బయలుదేరుతుండగా ఒక ఖలిస్తానీ ఉగ్రవాది దాడికి...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలు దాస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్రమాదం గురించి ముందుగానే...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఆయనవన్నీ గాలి మాటలేనన్నారు. వాటికి మేం...