ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాపురం నుంచి కడప వైపు వెళ్తున్న ఆటోను ,కడప నుంచి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ...
ఈత సరదా మరో ఇద్దరు విద్యార్థుల ప్రాణలను బలిగొంది. మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రాకేష్,...
చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేల ఆర్థిక...
ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పక్షిని కాపాడబోయే క్రమంలో ఇద్దరిని కారు ఢీకొట్టిన ఘటన అందరిని...
ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గుట్టపల్లి సమీపంలో...
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఎన్ కౌంటర్ లో ఇప్పటికే ఎంతోమంది ఉగ్రవాదులు మరణించగా..తాజాగా జమ్ముకశ్మీర్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగి కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లింది....
ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు...
పరీక్షలలో మంచి మార్కులు రావాలనే ఉద్దేశ్యంతో మహారాష్ట్రలోని అకోలా పట్టణానికి చెందిన 17మంది విద్యార్థుల బృందం దైవదర్శనం కోసం విహార యాత్రకు వచ్చారు. ఈ క్రమంలో విద్యార్థులు స్నానం చేయడానికి గోదావరి నదిలోకి...
ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఫైనల్స్ బెర్త్ను కన్ఫామ్ చేసుకుంది...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది. ఇందుకు 2022లో వీర్ సావర్కర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. 2022లో...
Graduates MLC Election | కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ వీడింది. హోరాహోరీగా సాగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం...