డిసెంబర్ 28 న హిస్బుల్లా మిలిటెంట్లు ఇరాక్ లోని అమెరికా స్దావరాలపై దాడి చేశారు.. అమెరికా కాంట్రాక్టర్ చనిపోయాడు. దీంతో అమెరికా ఆర్మీ అక్కడ మిలిటెంట్లపై దాడి చేసింది.....
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...