కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్ తో ప్రపంచవ్యాప్తంగా పనిచేసే పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మొదట్లో వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడ్డ ఉద్యోగులు ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టినా కూడా అదే విధానానికి...
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు బదిలీపై వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైల్ పై ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. ఇటీవలే వారి రిటైర్మెంట్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. శుక్రవారం తిరుపతిలోని సరస్వతి నగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్ను ఉద్యోగులు కలిశారు. పీఆర్సీ గురించి జగన్కు విన్నవించారు. ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...