ఏపీలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడింది. దీంతో వాయుగుండం ఈరోజు అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...