ఏపీ: విశాఖలో భారీ మొత్తంలో అక్రమ బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. యశ్వంత్ పుర్ -హౌరా ఎక్స్ ప్రెస్ లో కోల్ కతా నుంచి వస్తున్న ప్రయాణికుడి వద్ద బంగారం తరలిస్తున్నారనే సమాచారం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...