Tag:ఏపీలో

నేడు ఏపీకి ప్రధాని మోడీ..భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీకి బయలుదేరనున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు...

ఏపీలో విషాదం..కౌలు రైతు ఆత్మహత్య

దేశంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వ్యవసాయం చేస్తే పెట్టుబడి గిట్టక తనువు చాలిస్తున్నారు. దీనికి తోడు ఎరువులు, మందులు, నాటు కూళ్లు పెరగడంతో అప్పుల పాలవుతున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన...

ఏపీలో విషాద ఘటన..పెళ్లైన మూడ్రోజులకే ప్రియుడితో జంప్​

ప్రస్తుతకాలంలో ప్రేమలో విఫలమై ఆత్మహత్యలు చేసుకోవడంలో పెద్ద ఆశ్యర్యమేమి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతీ చేసిన పనికి తల్లితండ్రులు కన్నీరుమున్నీరు చేసుకుంటున్నారు. పెళ్లయిన మూడు రోజులకే ప్రియుడితో లేచి పోయిన...

ఏపీలో విషాదం..ఫుడ్ పాయిజన్ తో బాలుడి మృతి

ఏపీలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అన్యం పుణ్యం తెలియని బాలుడు, ఇద్దరు చిన్నారులు ఇష్టంగా నేరేడు పండ్లు తినడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి మరణించిన ఘటన కర్నూలు జిల్లాలోని కోసిగి బీసీ కాలనీలో...

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గుట్టపల్లి సమీపంలో...

ఏపీలో దారుణం..తల్లీ కూతుళ్లపై బ్లేడ్ తో దాడి చేసిన యువకుడు

ఈ మధ్య కాలంలో చిన్నచిన్న కారణాల వల్ల కోపంతో క్షణాల్లోనే ప్రాణాలు బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ప్రేమ వ్యవహారాలలో అధికంగా చోటుచేసుకుంటాయి. ఇప్పటికే ఇలాంటి...

ఏపీలో దారుణం..ఆస్తికి ఆశపడి కన్నతండ్రిని హతమార్చాలని చూసిన కసాయి పిల్లలు

ఈ మధ్య కాలంలో చిన్నచిన్న కారణాల వల్ల కోపంతో క్షణాల్లోనే ప్రాణాలు బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ముఖ్యంగా ఆస్తికి ఆశపడి తల్లితండ్రులను కంటిరెప్పపాటిలోనే హతమార్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి....

ఏపీలో దారుణం..కత్తులు, రాడ్లతో దాడి చేసి యువకుడుని దారుణ హత్య

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాల్లో దారుణ హత్య చోటుచేసుకుంది. రెబాక సాయి తేజ అనే 25 ఏళ్ళ యువకుడిని కొందరు గుర్తుతెలియనివ్యక్తులు దారుణంగా హత్య చేసి ఘటన స్థలం పరారయినా సంఘటన మర్రిపాలెం...

Latest news

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు...

AP Cabinet: కూటమి ప్రభుత్వంలో కొత్త ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23...

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...