రామప్ప ఆలయం గురువారం త్రివర్ణ కాంతులతో వెలుగులీనింది. దేశంలో 100 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు..యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంపై కేంద్ర...
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలను గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ను(Cadaver Dogs) తీసుకొచ్చారు అధికారులు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో వీటిని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎస్ఎల్బీసీకి చేరుకుంటేనే...
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Jaishankar) లండన్ పర్యటనలో భారీగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన కారులో బయలుదేరుతుండగా ఒక ఖలిస్తానీ ఉగ్రవాది దాడికి...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలు దాస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్రమాదం గురించి ముందుగానే...