ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జరిగిన వసతి దీవెన కార్యక్రమంలో చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై...
విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో..ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి జగనన్న వసతి దీవెన హామీ...
సాధారణంగా నెమలికలను చూడగానే మనకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
బల్లులు...
మనము ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లోన్ వస్తే మనం ఎంతో ఆనందిస్తాము. కానీ లోన్ పొందడం అంతా తేలికైన పనికాదు. ముఖ్యంగా ఖైదీలకు లోన్ ఇవ్వడానికి ఏ బ్యాంకు సహకరించదు. జైలు...
చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుండరు. చాలా మంది చికెన్ ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్ తినడం వల్ల లాభాలు, నష్టాలూ చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం...
మనకి వుండే డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ముఖ్యమైనవి. అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే ఇబ్బందులు పడాల్సి...
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఫస్ట్ వేవ్ నుండి థర్డ్ వేవ్ వరకు రాకాసి మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. వైరస్ భారిన పడనివారంటూ ఉండరేమో అన్నట్లు ఈ వైరస్ విజృంభించింది. ఎన్ని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...