Tag:కేంద్రం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ఫైర్..జీవో 317 రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. కేసీఆర్ తెచ్చిన జీవో 317తో కన్నతల్లికి, తల్లితో సమానమైన జన్మభూమికి దూరమై… చిరునామా గల్లంతై ఉపాధ్యాయులు క్షోభ అనుభవిస్తున్నారు. శాశ్వతంగా తమ...

ఇంకోసారి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తాం: రేవంత్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మాటలు నరేంద్రమోదీ ఆలోచనలు, బీజేపీ కుట్రను నిశితంగా గమనించాలి. చైనాలో 68 సంవత్సరాలకు రాజకీయ నాయకులు రిటైర్డ్ కావాలి..2 సార్లకు...

ఏపీకి కేంద్రం తీపి కబురు..రూ. 2,123 కోట్ల రుణం మంజూరు

ఏపీకి కేంద్రం తీపికబురు చెప్పింది.  ఏపీకి రూ. 2,123 కోట్ల రుణం ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విద్యుత్ రంగ సంస్కరణలు అమలుకు గాను ఏపీ, రాజస్థాన్ లకు అదనపు ఆర్థిక వనరుల...

రైతులకు కేంద్రం శుభవార్త..వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేందుకై

వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గానూ 2022–23 బడ్జెట్‌లో రుణ వితరణ లక్ష్యాన్ని రూ.18 లక్షల కోట్లకు కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) సాగు...

యువతకు తీరని ద్రోహం..కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ: ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్‌లోని సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన...

ముగియనున్న జీఎస్టీ పరిహారం గడువు..కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే జీఎస్టీ పరిహారం గడువు 2022, జూన్​తో ముగియనుంది. ఈ క్రమంలో మరో ఐదేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్​ చేశాయి. కొవిడ్​-19 మహమ్మారి కారణంగా రాష్ట్రాల ఆర్థిక...

ఒమిక్రాన్​ టెన్షన్..బూస్టర్​ డోసుగా ఏ వ్యాక్సిన్ ఉత్తమం అంటే?

ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఇటీవల బూస్టర్​ డోసుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్​ తీసుకున్న వారు కొవావాక్స్​ను బూస్టర్​గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొవిషీల్డ్​కు కొవావాక్స్​...

కరోనా అప్డేట్..289 మంది ప్రాణాలు తీసిన మహమ్మారి

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. మరో 289 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,706 మంది కోలుకున్నారు....

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...