Tag:కేసీఆర్

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్..ఆ రెండు పార్టీలు మాత్రం దూరం

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయంపై దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త పార్టీ ప్రకటనపై ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దసరా రోజున తెరాస విసృతస్థాయి సమావేశంలో చర్చ అనంతరం అదే...

భాజపా ముక్త్ భారత్‌ కావాలి..మోడీపై నిప్పులు చెరిగిన కేసీఆర్

పెద్దపల్లి జిల్లా తెరాస బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్, ప్రధానిమోదీపై విరుచుకుపడ్డారు. గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే అని విరుచుకుపడ్డారు. ఇటీవల జాతీయ రైతు నాయకులు నన్ను కలిశారు. జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు....

కేసీఆర్ గుడ్ న్యూస్..నేటి నుంచే వారికీ ఆసరా పెన్షన్

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ సమావేశంలోమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 21వ తేదీన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాల రద్దుతో...

నేడే తెలంగాణ కేబినెట్ భేటీ..ఎజెండాలో 36 అంశాలు

నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఈ మంత్రిమండలి సమావేశంలో 36 అంశాలపై చర్చించనున్నారు. ఈ...

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ కమాండ్ కంట్రోల్‌ కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్‌...

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టిపెట్టాలి..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కార్మికుల సమస్యలు- కనీసవేతనాలు- తదితర సమస్యల పరిష్కారం కోరుకుంటూ..రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి లేఖ రాసారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పొషిస్తున్న...

బీజేపీకి థాంక్స్..డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి-కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంపై మోడీకి విశ్వాసం లేదా? 8 ఏళ్ల బీజేపీ పాలన ఫలితాలు చూపిస్తారా? రూపాయి విలువ రూ.80కి ఎప్పుడైనా...

Breaking: ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సిన్హాకు ఘనస్వాగతం పలికారు....

Latest news

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...