డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ మేరకు ‘కొండా’...
చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తల్లి, దివంగత జస్టిస్ కొండా మాధవరెడ్డి సతీమణి కొండా జయలతాదేవి (91) శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొడుకు విశ్వేశ్వర్ రెడ్డితోపాటు ముగ్గురు కుమార్తెలు...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...