బీహార్లో దారుణం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిరాకరించిన ఇద్దరు యువకుల చేత నేలపై ఉమ్మిని నాకించిన ఘటన ఔరంగాబాద్ జిల్లాలోని సింఘనా గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..పంచాయతీ ఎన్నికల్లో...
బైక్ టాక్సీ అగ్రిగేటర్, లాజిస్టిక్ సర్వీసుల సంస్థ ర్యాపిడోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల సిటీల్లో బాగా విస్తరిస్తూ, లాభాల బాటలో ఉన్న ర్యాపిడో.. అదనపు ప్రచారం కోసం ఏకంగా అల్లు అర్జున్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...