సగ్గుబియ్యంతో పాయసం, కిచిడి చేసుకుంటారు. సగ్గుబియ్యంలో కాలరీలు తక్కువగా ఉంటాయి. అయితే స్వీట్స్లో బర్ఫీలు గురించి మీ అందిరికీ తెలిసే ఉంటుంది. కానీ వాటిల్లో షుగర్ విపరీతంగా వాడతారు. ఆరోగ్యానికి అంత మంచిది...
మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. దేశీ ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్స్ ని ఇస్తోంది. ఇన్స్టంట్ లోన్స్ కూడా ఈ బ్యాంక్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...