విశాఖ ఏజెన్సీ కించుమండ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. గాంధీ జయంతి సెలవు దినం కావడంతో ఉదయం అల్పాహారం తర్వాత తోటి విద్యార్థులతో బట్టలు ఉతకడానికి...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వేళ రాజమండ్రిలో టెన్షన్ వాతవరణం నెలకొంది. దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేస్తామని పవన్ కల్యాణ్ ఎప్పుడైతేప్రకటించారో..అప్పటి నుండి ఈ ఉత్కంఠ రేగుతోంది. ఆ కార్యక్రమానికి భద్రతా...
విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి సోనియమ్మ బర్త్ డే డిసెంబర్ 9 వరకు 67 రోజుల పాటు ఈ జంగ్ సైరన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...