హుజురాబాద్ బైపోల్ లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయగా..ప్రచారం ముమ్మరం చేశారు.
కాంగ్రెస్...
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నేడు బీ ఫారం అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఫండ్గా...
హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. ఈటల పార్టీని వీడి రాజీనామా చేసిన ఈ సీటులో పోటీ చేసేందుకు హేమాహేమీలు, వారి కుటుంబసభ్యులు టికెట్ ఆశించారు. కానీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...