భానుడు ప్రతాపం చూపెట్టడంతో ప్రజలు ఎండ తీవ్రత నుండి తట్టుకోవడానికి అన్నానికి బదులుగా అధికంగా చల్లటి నీరు తాగుతుంటారు. కానీ అలా తాగడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ...
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కాస్త తగ్గనుంది. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ రానున్న మూడు రోజులు వాతావరణం చల్లబడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
రేపు తెలంగాణ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...