ఏపీలో ఎలుగుబంటి ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం వజ్రపు కొత్తూరులో ఎలుగుబంటి దాటికి ఏకంగా ఏడుగురికి తీవ్రగాయాలు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కానీ నేటితో...
ప్రస్తుతంకాలంలో లంచాలు తీసుకునే పనులు చేసే అధికారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులు చాలామందే ఉండగా..తాజాగా నల్గొండలో హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావుని రెడ్ హ్యాండెడ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...