ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో చిరుతపులి చర్మంతో ఉన్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చర్మ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మరో యువకుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసులు వచ్చి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...