టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికారంలో ఉన్న తెరాస పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ను సమయం దొరికినప్పుడల్లా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు....
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మొక్కలు నాటకం వాటిని సంరక్షించడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ హరితహారం కార్యక్రమాన్ని కాస్త వినూత్నంగా రాజ్యసభ ఎంపీ సంతోష్...
YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర తిరిగి నేడు ప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న ప్రారంభం అయిన పాదయాత్ర ఎన్నికల కోడ్ కారణంగా కొండపాక గూడెం...
కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్డౌన్, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్తో పాటు కరోనా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...