తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్ పురుడుపోసుకోనున్నాయా? తాజాగా రాష్ట్రంలో మాజీ నక్సల్స్ సమావేశం ఇప్పుడు ఈ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి. జనశక్తి సెక్రటరీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల అటవీ ప్రాంతంలో 80 మందితో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...