తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ వీరితో ప్రమాణం చేయించారు. మొత్తం 42 మంది న్యాయమూర్తులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...